సికింద్రాబాద్ వినాయకుడి గుడిలో "ఘోస్ట్" చిత్రబృందం

by సూర్య | Tue, Oct 04, 2022, 06:03 PM

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన "ది ఘోస్ట్" మూవీ దసరా పండుగను పురస్కరించుకుని రేపు తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఘోస్ట్ చిత్రబృందం తరపున నాగార్జున, ప్రొడ్యూసర్లు సికింద్రాబాద్ లోని వినాయకుడిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను "PSV గరుడవేగా" ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు.

Latest News
 
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM
బాలీవుడ్ టాప్ స్టార్‌తో హనుమాన్ దర్శకుడి తదుపరి చిత్రం Tue, Apr 16, 2024, 08:15 PM
'అఖండ 2' సమాజానికి ఏమి అవసరమో అది అందజేస్తుంది - బోయపాటి శ్రీను Tue, Apr 16, 2024, 08:08 PM
'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 గురించి ఓపెన్ అయ్యిన ప్రియమణి Tue, Apr 16, 2024, 08:06 PM