by సూర్య | Mon, Aug 15, 2022, 11:11 PM
మెగాస్టార్ చిరంజీవి ఆసుపత్రిలో ఉన్న చక్రీధర్ అనే యువకుడ్ని స్వయంగా కలిశారు. అతనితో మాట్లాడి ఉత్సాహపరిచారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చిరంజీవి పాల్గున్నారు,ఆ తరువాత అయన ఆసుపత్రికి వెళ్లారు.చక్రధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Latest News