by సూర్య | Fri, Aug 05, 2022, 10:09 PM
గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్క కమర్షియల్'. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయినిగా నటించింది. ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజైంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీ వాసు నిర్మించారు.
Latest News