కొవిడ్‌ బారిన పడిన మేజర్‌ హీరో

by సూర్య | Fri, Aug 05, 2022, 03:23 PM

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు, ఈ మధ్యే మేజర్‌ మూవీతో వచ్చిన అడివి శేష్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా చెప్పాడు. శుక్రవారం ఉదయం రిలీజైన రెండు టాలీవుడ్‌ సినిమాలు బింబిసార, సీతా రామం గురించి చెబుతూ.. చివర్లో తనకు కరోనా సోకిన విషయాన్ని శేష్‌ వెల్లడించాడు.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM