by సూర్య | Fri, Aug 05, 2022, 03:23 PM
ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఈ మధ్యే మేజర్ మూవీతో వచ్చిన అడివి శేష్ కొవిడ్ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని అతడే తన ట్విటర్ అకౌంట్ ద్వారా చెప్పాడు. శుక్రవారం ఉదయం రిలీజైన రెండు టాలీవుడ్ సినిమాలు బింబిసార, సీతా రామం గురించి చెబుతూ.. చివర్లో తనకు కరోనా సోకిన విషయాన్ని శేష్ వెల్లడించాడు.
Latest News