బింబిసార , సీతారామం పై అడవిశేష్ వైరల్ ట్వీట్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:30 PM

"మేజర్" సినిమాతో దేశవ్యాప్త ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొన్న టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడవిశేష్. ఈ రోజు రిలీజ్ ఐన బింబిసార, సీతారామం సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ, తన కోసం మార్నింగ్ షోలో ఒక మూవీ, మ్యాట్నీ లో మరొక మూవీని చూసి కుమ్మెయ్యండి అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ అడవిశేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో అడవి శేష్ కు కరోనా సోకి, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే హిట్ 2 షూటింగ్ తో శేష్ బిజీ కానున్నాడు. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM