డబుల్ మీనింగ్ కామెంట్లు చేయను: నాగచైతన్య
by సూర్య |
Tue, Jul 05, 2022, 12:17 PM
తాను ఏదైనా మాట్లాడితే అందులో డబుల్ మీనింగ్ ఉండదని టాలీవుడ్ హీరో నాగచైతన్య అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఏ విషయమైనా సూటిగా చెప్తానని పేర్కొన్నారు. ఇక నాగచైతన్య, రాశీఖన్నా జంటగా, అవికాగోర్ మాళవికనాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'థాంక్యూ' సినిమా జులై 22న విడుదల అవనుంది. విక్రమ్ కె కుమార్ దీనికి దర్శకత్వం వహించారు.
Latest News