విన్నర్గా బిందు మాధవి..రికార్డు క్రియేట్
by సూర్య |
Sun, May 22, 2022, 09:09 AM
తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ పూర్తయ్యింది. విన్నర్గా హీరోయిన్ బిందు మాధవి నిలిచి రికార్డు సాధించింది. ఇప్పటి వరకూ జరిగిన బిగ్ బాస్ సీజన్ లల్లో తొలిసారి మహిళ గెలవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఫైనల్ షోలో బిందు మాధవిని షో వ్యాఖ్యాత నాగార్జున అక్కినేని విన్నర్గా ప్రకటించడంతో స్టేజ్ పై బిందుమాధవి సందడి చేసింది.
Latest News