by సూర్య | Sat, May 21, 2022, 11:51 AM
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. నదియా, సముద్రఖని, నాగబాబు, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 80.69 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::::
నైజాం –30.43కోట్లు
సెడెడ్ -10.21కోట్లు
UA -11.02కోట్లు
ఈస్ట్ -7.61కోట్లు
వెస్ట్ - 4.93కోట్లు
గుంటూరు - 8.10కోట్లు
కృష్ణ –5.25కోట్లు
నెల్లూరు -3.14కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్-80.69కోట్లు