కృష్ణాజిల్లా డోకిపర్రు శ్రీవారి సేవలో మెగాస్టార్

by సూర్య | Fri, Jan 14, 2022, 11:39 PM

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.శుక్రవారం డోకిపర్రు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.


 

Latest News
 
రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'టేనంట్' Thu, Apr 18, 2024, 06:37 PM
'సారంగదరియ' టీజర్‌ను విడుదల చేసిన శ్రీవిష్ణు Thu, Apr 18, 2024, 06:35 PM
ప్రియదర్శి - నభా నటేష్ తదుపరి చిత్రానికి ప్రభాస్ టైటిల్ Thu, Apr 18, 2024, 06:32 PM
ప్రేమలు పై ప్రశంసలు కురిపించిన నయనతార Thu, Apr 18, 2024, 06:28 PM
ఆది సాయికుమార్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Thu, Apr 18, 2024, 06:16 PM