by సూర్య | Fri, Jan 14, 2022, 12:44 PM
తేజ మార్ని దర్శకత్వంలో హీరో శ్రీవిష్ణు, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం "అర్జున ఫల్గుణ". డిసెంబర్ 31న విడుదలైన ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అఅయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ తెలుగు OTT ప్లాట్ఫారమ్ ఆహా జనవరి 26 నుండి ప్రసారం కానుంది. ఆహా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Latest News