10 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు : చిరంజీవి

by సూర్య | Thu, Jan 13, 2022, 05:01 PM

సినిమా టిక్కెట్ల రేట్లపై జగన్ తో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఉభయ పక్షాలూ ఆమోదించే విధంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారని చిరంజీవి వివరించారు. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తాను వివరించానని, వాటిపై సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎం జగన్ అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చారని, మరో పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో రానున్నట్లు భావిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Latest News
 
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM
'జయ జయ జయ జయ హే' రీమేక్‌లో కథానాయికగా తెలుగు నటి Sat, Apr 20, 2024, 07:04 PM
'బ్యూటీ' సినిమాని నిర్మించనున్న రాజా సాబ్ దర్శకుడు Sat, Apr 20, 2024, 07:01 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'రంగ రంగ వైభవంగా' Sat, Apr 20, 2024, 06:46 PM