“సర్కారు వారి పాట” నుంచి లేటెస్ట్ అప్డేట్.!

by సూర్య | Thu, Jan 13, 2022, 12:05 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” సినిమాలో మహేశ్ బాబు కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహేష్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకుంది మేకర్స్. ఈ సినిమా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది. మహేష్ అయితే ప్రస్తుతానికి రెస్ట్ లోనే ఉన్నా మహేష్ లేని సన్నివేశాలను పెట్ల తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లేటెస్ట్ షూట్ పై మరింత సమాచారం ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా ఈ టోటల్ షెడ్యూల్ ఈ జనవరి 15 నాటికి కంప్లీట్ అవ్వనుంది అని తెలుస్తుంది. ఆల్రెడీ బీచ్ ఏరియా, జగదాంబ ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ జరిగిందట. 

Latest News
 
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM