by సూర్య | Wed, Jan 12, 2022, 10:46 PM
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.తెలంగాణలో సినిమా టిక్కెట్ ధరలు పెంచి ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చారు అని తెలిపారు. సినిమాకు ఎలాంటి కులం, మతం, ప్రాంతం అనే తేడా లేదు. సినిమా అంటే ప్రజలకు వినోదాన్ని పంచే సాధనమని తెలంగాణ మంత్రి తలసాని తెలిపారు.
Latest News