![]() |
![]() |
by సూర్య | Tue, Jan 11, 2022, 11:05 PM
బాలనటుడిగా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళనాట శింబుకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మరోవైపు తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ విషయాన్ని శింబు ట్విట్టర్లో తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోను శింబు షేర్ చేసారు. ఈ గౌరవాన్ని తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు శింబు తెలిపారు. తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు వేల్స్ యూనివర్సిటీకి శింబు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News