by సూర్య | Mon, Jan 10, 2022, 11:49 AM
రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కిన చిత్రం "రాధే శ్యామ్". ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మార్చిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మార్చి 18 పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మళ్లీ దేశంలో పరిస్థితి బాగుపడితేనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి
Latest News