ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అల్లు అరవింద్ విరాళం

by సూర్య | Wed, Nov 24, 2021, 09:21 PM

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కారణంగా చాలా జిల్లాలు జల్లమయం అయ్యాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిలో జలవిలయం చోటుచేసుకుంది.అయితే  అల్లు అరవింద్  నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించింది. తిరుపతి వరద సహాయక చర్యల నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నట్టు గీతా ఆర్ట్స్ తెలిపింది.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM