by సూర్య | Tue, Nov 23, 2021, 08:49 PM
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నా షో ఎవరు మీలో కోటీశ్వరులు'కి త్వరలో మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు.ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల అయింది. ఈ షోలో మహేష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బెస్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు.మహేష్ బాబు రాబోయే సంవత్సరాల్లో త్రివిక్రమ్ మరియు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పని చేయబోతున్నారు. మరోవైపు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు లైన్లో ఉన్నాయి.
Latest News