by సూర్య | Tue, Nov 23, 2021, 02:13 PM
రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఆమె 'కొండపొలం' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అందాల రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు రకుల్ మరో కోణంలో కూడా తన ఆసక్తిని తెలియచెప్పారు. తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్తో కలిసి ఒక యాప్ ను ప్రారంభించారు. దాని పేరు 'స్టారింగ్ యూ'. చిత్ర పరిశ్రమలోని ఔత్సాహిక ప్రతిభావంతుల కోసమే రకుల్ ఈ యాప్ డెవలప్ చేసినట్టు తెలుస్తోంది.
Latest News