by సూర్య | Tue, Nov 23, 2021, 12:10 AM
రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన చిత్రం 'మైఖేల్'. పాన్-ఇండియా మూవీగా రాబోతుంది. ఇందులో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్గా కనిపించనున్నారు. నిర్మాతలు భరత్ చౌదరి ,పుస్కూర్ రామ్ మోహన్ రావు గౌతమ్ మీనన్ 'మైఖేల్'లో ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ఈ సినిమాని నిర్మించింది.
Latest News