సందీప్ కిషన్ 'మైఖేల్'లో విలన్‌గా గౌతమ్ మీనన్

by సూర్య | Tue, Nov 23, 2021, 12:10 AM

రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన చిత్రం 'మైఖేల్‌'. పాన్-ఇండియా మూవీగా రాబోతుంది. ఇందులో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా కనిపించనున్నారు. నిర్మాతలు భరత్ చౌదరి ,పుస్కూర్ రామ్ మోహన్ రావు గౌతమ్ మీనన్ 'మైఖేల్'లో ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ  సినిమాని నిర్మించింది.  

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM