ఎన్టీఆర్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌...?

by సూర్య | Mon, Nov 22, 2021, 11:27 AM

 డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్‌ని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ వార్త వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. నిజానికి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం కియారా అద్వానీ ప్లేస్ లో జాన్వీ కపూర్ వచ్చేసింది. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నాడు. తాజాగా ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో కొరటాల కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22, 2022న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM