by సూర్య | Sun, Nov 21, 2021, 12:23 AM
సురేందర్ రెడ్డికి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఏజెంట్ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిరు. అయితే అక్కడ ఆయనకి కరోనా వచ్చింది దీంతో చిత్ర బృందం షూటింగ్ కి గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సురేందర్ సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం అఖిల్ తో ‘ఏజెంట్’ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు.
Latest News