by సూర్య | Thu, Nov 18, 2021, 10:47 PM
శింబు హీరోగా నటించిన సినిమా 'మానాడు' . అయితే తాజా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో శింబు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు."నా సమస్యలతో నేను పోరాడుతున్న , కానీ నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నేను మీ అందరిని (అభిమానులను ఉద్దేశించి) కోరుతున్నాను" అని కన్నీళ్లతో చెప్పాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 'మానాడు'లో ఎస్జే సూర్య, కళ్యాణి ప్రియదర్శన్, ప్రేమ్గీ అమరెన్లు కూడా నటిస్తున్నారు. నవంబర్ 25న పలు భాషల్లో వెండితెరపైకి రానుంది.
Latest News