ఎమోషనల్ అయన శింబు

by సూర్య | Thu, Nov 18, 2021, 10:47 PM

శింబు హీరోగా నటించిన సినిమా 'మానాడు' . అయితే తాజా ఈ  సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈవెంట్‌లో  శింబు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు."నా సమస్యలతో  నేను పోరాడుతున్న , కానీ నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నేను మీ అందరిని (అభిమానులను ఉద్దేశించి) కోరుతున్నాను" అని కన్నీళ్లతో   చెప్పాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 'మానాడు'లో ఎస్‌జే సూర్య, కళ్యాణి ప్రియదర్శన్, ప్రేమ్‌గీ అమరెన్‌లు కూడా నటిస్తున్నారు. నవంబర్ 25న పలు భాషల్లో వెండితెరపైకి రానుంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM