అయన భారత రాష్ట్రపతి కావాలని నేను కోరుకున్న : మెగా స్టార్

by సూర్య | Wed, Nov 17, 2021, 09:06 PM

హైదరాబాదులో  లాల్ బంగ్లాలో  ఈరోజు  యోధ లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  మెగా స్టార్  చిరంజీవి, మరియు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ. తాను ఎన్నో ఏళ్లుగా తన సొంత వనరులతో ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నానని తెలిపారు . సినీ పరిశ్రమలో పని చేస్తున్న పేద కళాకారులకు లైఫ్ లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ లో పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని  కల్పించాలని చిరంజీవి అడిగారు. వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని  చిరంజీవి తెలిపారు.  


 

Latest News
 
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM
వన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Tue, Apr 23, 2024, 06:16 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని శంభూ శంభూ వీడియో సాంగ్ రిలీజ్ Tue, Apr 23, 2024, 06:14 PM