by సూర్య | Wed, Nov 17, 2021, 12:17 PM
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప”. అయితే ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ గా వచ్చిన శ్రీవల్లి పాట మాత్రం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 60 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది మరియు ఇటీవల 1 మిలియన్ లైక్లను సంపాదించింది. చంద్రబోస్ లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ పాట పాడారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Latest News