రాజమండ్రిలో సందడి చేస్తున్న శర్వా, రష్మిక

by సూర్య | Mon, Oct 25, 2021, 05:31 PM

శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి రాజమండ్రిలో జరుగుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ షెడ్యూలులో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు.  

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM