by సూర్య | Mon, Oct 25, 2021, 11:06 AM
చిరంజీవి, పవన్ కల్యాణ్ లు ఓ పెండ్లి వేడుకలు కలుసుకున్నారు. కాగా ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లు హాజరయ్యారు. వధూవరులను వారు ఆశీర్వదించారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అయితే చిరంజీవి, పవన్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్గా మారాయి.
Latest News