కిలిమంజారోను అధిరోహించిన నివేదా

by సూర్య | Sat, Oct 23, 2021, 02:49 PM

నివేదా థామస్… తనదైన నటనతో ప్రేక్షకులకు మైమరిపించగలదు ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో పల్లవి పాత్రలో అదరగొట్టేసింది నివేదా. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన ఒక పని గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారోను అధిరోహించిన నివేదా… శిఖరాగ్రంపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. ఆ ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎత్తైన పర్వతం అధిరోహించడం చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లో పేర్కొంది.



 


 


 

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM