by సూర్య | Thu, Jun 10, 2021, 10:33 AM
కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన కుటుంబాలను నటుడు దగ్గుబాటి రానా ఆదుకున్నారు. నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన 400 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఔషధాలు ఆయన అందించారు. ప్రస్తుతం రానా 'విరాటపర్వం', 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్లో నటిస్తున్నారు.
Latest News