by సూర్య | Tue, Jun 08, 2021, 12:41 PM
భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. మతి పోగొట్టే అందంతో తొలి చిత్రంలోనే కియారా యువతని ఫిదా చేసింది. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో కియారా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇటీవల ఆమె ఒక సముద్రంలో చేపపిల్లలా ఈదుతూ ఉన్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో చిచ్చురేపిందిఇక గోవా బీచ్ కైతే.. ఆమె లెక్కలేనన్ని సార్లు సందర్శించి.. తన సరదా తీర్చుకుంది. ఇటీవల ఆమె ఒక సముద్రంలో చేపపిల్లలా ఈదుతూ ఉన్నప్పుడు క్లిక్ మనిపించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కుర్రకారు గుండెల్లో చిచ్చురేపింది. అందమైన రంగురంగుల చేపపిల్లలు ఈదుతుంటుంటే.. వాటితో పోటీ పడుతూ అందాల కియారా కూడా చేపపిల్లైపోయింది. ఆలీవ్ గ్రీన్ బికినీ ధరించి.. కియారా ఈదుతున్న వీడియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఈదుతున్న తీరు చూస్తుంటే.. ఎంతో కాలంగా అక్కడే నివసిస్తున్నట్టు అనిపించడం విశేషం.
Latest News