by సూర్య | Thu, May 27, 2021, 03:55 PM
డిజిటల్ ప్లాట్ఫామ్స్ హవా పెరిగిన తర్వాత ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయనీ , అలాగే నటీనటుల స్టార్డమ్ విషయంలో కూడా ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోందనీ తమన్నా అంటున్నారు. ఒకప్పుడు జస్ట్ ప్రతిభ ఉంటేనే ఫ్యాన్స్ అయిపోయేవారనీ కానీ ఇప్పుడు నటీనటుల ప్రతిభని మాత్రమే చూసి ఫ్యాన్స్ అయిపోవడంలేదనీ , ప్రతిభతో పాటు కొత్తదనానికి తగ్గ పాత్రలు చేసినప్పుడే యాక్టర్స్ , ఫ్యాన్స్ అభిమానాన్ని పొందగలుగుతున్నారనీ ,తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు డిఫరెంట్గా ఉండేదనీ , ఆ తరం అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా తాను పొందగలగడం తన లక్’’ అనీ తమన్నా చెప్పారు. తమన్నా నటించిన “లెవెన్త్ అవర్”, “నవంబరు స్టోరీ” వెబ్ సిరీస్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Latest News