ప్రేక్షకుల అభిరుచి మారుతుంది తమన్నా

by సూర్య | Thu, May 27, 2021, 03:55 PM

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ హవా పెరిగిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయనీ , అలాగే నటీనటుల స్టార్‌డమ్‌ విషయంలో కూడా ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోందనీ తమన్నా అంటున్నారు. ఒకప్పుడు జస్ట్‌ ప్రతిభ ఉంటేనే ఫ్యాన్స్‌ అయిపోయేవారనీ కానీ ఇప్పుడు నటీనటుల ప్రతిభని మాత్రమే చూసి ఫ్యాన్స్‌ అయిపోవడంలేదనీ , ప్రతిభతో పాటు కొత్తదనానికి తగ్గ పాత్రలు చేసినప్పుడే యాక్టర్స్‌ , ఫ్యాన్స్ అభిమానాన్ని పొందగలుగుతున్నారనీ ,తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు డిఫరెంట్‌గా ఉండేదనీ , ఆ తరం అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా తాను పొందగలగడం తన లక్‌’’ అనీ తమన్నా చెప్పారు. తమన్నా నటించిన “లెవెన్త్‌ అవర్‌”, “నవంబరు స్టోరీ” వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM