ప్రముఖ నటికి కరోనా

by సూర్య | Fri, Apr 09, 2021, 03:48 PM

ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా సోకిందని ఐశ్వర్య తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ మలయాళ హీరోయిన్ మాయనది, వరతన్ సినిమాలతో పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘గాడ్సే’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. ఐశ్వర్యకు తెలుగులో ఇదే తొలి సినిమా.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM