by సూర్య | Wed, Apr 07, 2021, 02:06 PM
ప్రముఖ నటి రాధిక, నటుడు శరత్ కుమార్ లకు చెక్ బౌన్స్ కేసులో చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. ఓ మలయాళం ప్రొడ్యూసర్ తో వారు రెండు సినిమాలు తీశారు. ఆ సినిమాల నిర్మాణం కోసం రాధిక, శరత్ కుమార్ దంపతులు రూ.2 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ డబ్బును వారు తిరిగి చెల్లించడానికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో వారికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
Latest News