రాధిక, శరత్ కుమార్ దంపతులకు జైలుశిక్ష...!

by సూర్య | Wed, Apr 07, 2021, 02:06 PM

ప్రముఖ నటి రాధిక, నటుడు శరత్ కుమార్ లకు చెక్ బౌన్స్ కేసులో చెన్నై స్పెషల్ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. ఓ మలయాళం ప్రొడ్యూసర్ తో వారు రెండు సినిమాలు తీశారు. ఆ సినిమాల నిర్మాణం కోసం రాధిక, శరత్ కుమార్ దంపతులు రూ.2 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ డబ్బును వారు తిరిగి చెల్లించడానికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో వారికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

Latest News
 
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sat, Apr 20, 2024, 05:03 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 04:59 PM
ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 04:58 PM