by సూర్య | Tue, Apr 06, 2021, 12:24 PM
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆయన వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అరవింద్ కన్ఫామ్ చేశారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుందని ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
Latest News