by సూర్య | Tue, Mar 30, 2021, 03:19 PM
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్ వచ్చిందని తెలిపారు. లోకేష్ కనకరాజ్ విజయ్ తో చేసిన 'మాస్టర్' సినిమా తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ తో 'విక్రమ్' అనే సినిమా చేస్తున్నాడు.
Latest News