మంచులో చిక్కుకుపోయన కార్తికేయ2 టీమ్...!

by సూర్య | Thu, Mar 25, 2021, 11:57 AM

హీరో నిఖిల్ బృందం మంచు ఉత్పాతంలో చిక్కుకుపోయింది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్ గా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'కార్తికేయ'కు సీక్వెల్ కార్తికేయ2 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దుల్లో తీస్తున్నారు. అయితే అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో మంచు ఉత్పాతం ఏర్పడింది. అక్కడ దట్టమైన మంచు కురుస్తోంది. దీంతో షూటింగ్ ను నిలిపివేయాల్సి వచ్చిందని హీరో నిఖిల్ వెల్లడించారు. పరిస్థితులు అనూకూలించాక ఇదే లొకేషన్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తామని తెలిపాడు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM