by సూర్య | Sat, Jan 16, 2021, 09:03 AM
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అందాల బామలు తమ అందాలకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇక ఈ భామలు తమ అందాలను సోషల్ మీడియాద్వారా అభిమానులకు పంచుతున్నారు. వయ్యారాలన్నీ ఒంపేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ముద్దుగుమ్మ ఐషా శర్మ. తన సోయగాలతో కుర్రాళ్ళ మతులు చెడగొడుతుంది.
2018లో జాన్ అబ్రహం హీరోగా విడుదలైన సత్యమేవ జయతే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ హాట్ బ్యూటీ. పూరీ డైరెక్షన్ లో వచ్చిన 'రోగ్'లో నటించాల్సిన అవకాశం మిస్ చేసుకుంది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాలకు ఫాలోయింగ్ మాములుగా లేదు.అందాల ఆరబోతతో ఐషా అభిమానులను ఆకర్షిస్తుంటుంది. తాజగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసింది..ఎదపొంగులను ఎరగా వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అమ్మడి అందాలను చుసిన కుర్రాళ్లు ఓ రేంజ్ లో అమ్మడి వయ్యారాలు వర్ణిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News