by సూర్య | Tue, Jan 12, 2021, 11:59 AM
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటంపై సినిమా తీయబోతున్నారు. 'రైతు బంద్' పేరుతో ప్రస్తుతం రైతుల నిరసనలకు కారణమైన వ్యవసాయ చట్టాలపై సినిమా తీస్తున్నట్లు నారాయణమూర్తి ప్రకటించారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా తన సినిమా ఉంటుందని, ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
Latest News