న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన సోనూసూద్‌

by సూర్య | Mon, Jan 11, 2021, 05:31 PM

రియల్ హీరో సోనూసూద్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కాడు. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తనకు జారీచేసిన నోటీసులపై సోనూసూద్‌ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. జుహు ఆవాస ప్రాంతంలోని సోనూసూద్‌ ఇంటిని ఎటువంటి అధికారిక అనుమతుల్లేకుండా మార్పులు చేర్పులతో హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆరు అంతస్థుల 'శక్తి సాగర్‌' భవనంలో చట్టవిరుద్ధంగా, అనధికారికంగా ఎంటువంటి మార్పులు చేయలేదని ఆయన పిటిషన్‌ స్పష్టం చేశారు. 'మహారాష్ట్ర రీజనల్‌ అండ్‌ టౌన్‌ప్లానింగ్‌' (ఎంఆర్‌టీపీ) అనుమతించిన మార్పులు మాత్రమే చేసినట్లు నటుడు సోనూసూద్ తెలిపారు. జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై నేగు వాదనలు వింటుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM