బుల్లితెరపై ‘పూరీ జగన్నాథ్’

by సూర్య | Thu, Jan 07, 2021, 09:30 AM

స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాద్ ముంబయి నుండి హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల షూటింగ్ నిమిత్తం పూరి హైదరాబాద్ వచ్చారని సమాచారం అందుతోంది. అది కూడా ఒక బుల్లి తెర కార్యక్రమం కోసం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రముఖ ఛానెల్ కోసం పూరి జగన్నాద్ పర్యావరణంపై ఒక డాక్యుమెంటరీ తెరకెక్కించబోతున్నారు. దాని కోసం రెండు రోజుల పాటు చిత్రీకరణ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంటరీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ తో మాట్లాడించడంతో పాటు పలువురు పర్యావరణ వేత్తలతో కూడా మాట్లాడించబోతున్నారని సమాచారం. ఈ డాక్యుమెంటరీ ఈ నెలాఖరున ఆ టీవీ ఛానెల్ లో ప్రసారం అవ్వబోతుందట.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM