వైరల్ అవుతున్న ఆనాటి ఫోటో...

by సూర్య | Fri, Oct 16, 2020, 03:19 PM

జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన  ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’‌ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై నిన్నటికి 16 ఏళ్లు అవుతున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర ఫొటో వైరల్ అవుతోంది. సినిమా విజయవంతమైన సందర్భంగా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఓ పార్టీలో పలువురు హీరోలు పాల్గొన్నారు.


వారిలో , సూపర్‌స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, హీరో శ్రీకాంత్‌, సుమంత్, తరుణ్,  సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, జయంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM