ఏడు నెలల తర్వాత..

by సూర్య | Thu, Oct 15, 2020, 08:53 AM

చిన్ననాటి ఫ్రెండ్స్ ..తన తల్లిదండ్రులకు చూసేందుకు బహ్రెయిన్ ప్రయాణమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండైజ్.  దాదాపు ఏడు నెలల తర్వాత బాలీవుడ్ హీరోయిన్  జాక్వలిన్ ఫెర్నాండైజ్ ‌ తన తల్లిదండ్రులను చూసేందుకు బహ్రెయిన్‌కు ప్రయాణమయ్యారు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఆమె తన విలువైన సమయాన్ని కుటుంబసభ్యులు, చిన్ననాటి స్నేహితులతో గడపాలని అక్కడికి వెళ్లారట. ‘‘బహ్రెయిన్‌లో ప్రజలు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. అక్కడి క్లైమేట్‌ ఎన్నో రకాల ఆలోచనలను పుట్టిస్తుంది. మార్గమధ్యంలో ఉండగా అక్కడి క్యాంప్‌ ఫైర్‌, ద్వీపాలు, ఎడారి సఫారీలు, టిక్కా, షవర్మా అన్ని నా మదిలో మెదిలాయి’’ అని జాక్వలిన్‌ తెలిపారు.


 

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM