by సూర్య | Sat, Apr 04, 2020, 12:31 PM
యంగ్ డైరెక్టర్ సంపత్ నంది కరోనా బాధితుల సహాయార్ధం తన వంతు సాయంగా కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సంపత్ నంది కోరారు.
Latest News