'కెజిఎఫ్ -2' లో హీరో చనిపోతాడా?

by సూర్య | Sat, Apr 04, 2020, 12:23 PM

2018లో విడుదలయిన కెజిఎఫ్ భారీ విజయం అందుకుంది. విడుదలైన అన్ని భాషలలో ఈ మూవీ హిట్ కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ 2020 అక్టోబర్ 23న భారీగా విడుదల కానుంది. ఐతే కెజిఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ దేశ ప్రధాని రోల్ చేస్తున్నారు. కాగా కెజిఎఫ్ 2 లో రాఖి భాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా అతని మరణానికి కూడా ఆమె కారణం అవుతుందట. అమ్మ మాట ప్రకారం రాఖి రాజు హోదాలో ఆనందంగా చనిపోతాడని టాక్.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM