పాయల్ పై నెటిజన్స్ ఆగ్రహం

by సూర్య | Fri, Apr 03, 2020, 08:40 AM

త‌న ఇంటి దగ్గ‌ర‌లో పార్క్‌కి వెళ్లి ఫోటో షూట్ చేసింది నటి పాయల్ రాజ్ పుత్. దీనిపై నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు. క‌రోనా కార‌ణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కాని పాయ‌ల్ మాత్రం ఇల్లు వదిలి పార్క్ కి వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోషూట్ లో   పాల్గొని ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో  షేర్ చేసింది. న‌లుగురికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన మీరు రూల్స్ అతిక్రమించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని పాయ‌ల్‌పై మండిపడ్డారు నెటిజ‌న్స్. ఇంటికి సమీపంలోని పార్క్ అయినా ఈ క్రైసిస్ లో అలా వెళ్లడం కరెక్టేనా  అంటూ పాయ‌ల్‌కి చుర‌క‌లంటిస్తున్నారు.మరి పాయల్ ఏమంటుందో చూడాలి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sat, Apr 20, 2024, 05:03 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 04:59 PM
ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 04:58 PM
పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న స్టార్ జంట Sat, Apr 20, 2024, 04:53 PM
రేపు 'కల్కి 2898 AD' టీమ్ నుండి స్పెషల్ ట్రీట్? Sat, Apr 20, 2024, 04:46 PM