జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న మలయాళ చిత్ర యూనిట్

by సూర్య | Thu, Apr 02, 2020, 12:39 PM

ఓ మ‌ల‌యాళ చిత్ర యూనిట్ క‌రోనా ఎఫెక్ట్‌ను ప‌ట్టించుకోకుండా విదేశాల‌కు షూటింగ్‌కు వెళ్లి ఇప్పుడు స‌మ‌స్య‌లను ఎదుర్కొంటోంది. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ క‌థానాయ‌కుడిగా బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆడు జీవితం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ జోర్డాన్ ఎడారిలో జ‌రుగుతోంది. అక్క‌డి ప‌రిస్థితులు బాగోలేవ‌ని, షూటింగ్ ఆపేయాల‌ని అధికారులు సూచించినా చిత్ర యూనిట్ వినిపించుకోలేద‌ట‌. కానీ రాను రానూ క‌రోనా ప్ర‌భావం తీవ్ర‌త‌రం కావ‌డంతో షూటింగ్ ఆగిపోయింది. మ‌న దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించేశారు. దీంతో యూనిట్ స‌భ్యులు తిండి, తిప్ప‌లు లేక ఇబ్బందుల ప‌డుతున్నార‌ట‌. దీంతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు యూనిట్‌ను ఇండియా ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM