by సూర్య | Tue, Mar 31, 2020, 10:42 AM
కథానాయిక కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు తన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయట. దానికి కారణం ఏమిటంటే, ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల తను ఇంట్లోనే వుండి, దూరదర్శన్ ప్రసారం చేస్తున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్ చూస్తోంది. 'ఈ సీరియల్స్ చూస్తుంటే, నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలసి చూస్తూ వీటిని ఆస్వాదిస్తున్నాను' అని చెప్పింది.
Latest News