కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ హీరోలకు ధన్యవాదాలు: చిరంజీవి

by సూర్య | Tue, Mar 31, 2020, 10:37 AM

సినీ కార్మికులకు అండగా ఉండే నిమిత్తం చిత్ర పరిశ్రమ నుంచి కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళాలు ప్రకటించిన వారికి ప్రముఖ హీరో చిరంజీవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసిన చిరంజీవి, తాజాగా ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారన్న వివరాలను ఇందులో పొందుపరిచారు. నాని- రూ.30 లక్షలు, అల్లు అర్జున్- రూ. 20 లక్షలు, శ్రీమిత్రా చౌదరి- రూ.5 లక్షలు, సుశాంత్- రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్- రూ.2 లక్షలు, సంపూర్ణేశ్ బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించినట్టు ఆ పోస్ట్ లో తెలిపారు.








Latest News
 
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM