పరశురాం దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి

by సూర్య | Mon, Mar 30, 2020, 12:35 PM

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. మహేశ్ సూచన మేరకు ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. తాజాగా ఆమె ఈ చిత్రానికి డేట్స్ కూడా కేటాయించినట్టు సమాచారం.

Latest News
 
'సాలార్' తెలుగు రాష్ట్రాలలో ఎంత వసూళ్లు చేసిందంటే...! Thu, Mar 28, 2024, 04:38 PM
పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్ Thu, Mar 28, 2024, 04:37 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 04:33 PM
'భీమా' యొక్క తాత్కాలిక OTT విడుదల తేదీ Thu, Mar 28, 2024, 04:31 PM
జెమినీ టీవీలో ఆదివారం స్పెషల్ మూవీస్ Thu, Mar 28, 2024, 04:29 PM