by సూర్య | Mon, Mar 30, 2020, 12:35 PM
'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. మహేశ్ సూచన మేరకు ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. తాజాగా ఆమె ఈ చిత్రానికి డేట్స్ కూడా కేటాయించినట్టు సమాచారం.
Latest News