రోజువారి సినీ కార్మికుల కోసం హీరో సాయి తేజ్ పదిలక్షల రూపాయల విరాళం

by సూర్య | Mon, Mar 30, 2020, 12:19 PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావం తెలుగు చిత్ర పరిశ్రమపైనా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా నిలుస్తూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా, రోజువారి సినీ కార్మికుల కోసం పది లక్షల రూపాయల విరాళాన్ని సాయి తేజ్ ప్రకటించాడు. ప్రముఖ హీరో చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఛారిటీకి తన విరాళాన్ని ఇవ్వనున్నట్టు తేజ్ తెలిపాడు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM