by సూర్య | Thu, Jan 16, 2020, 06:39 PM
పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా వుంది. సినిమాలు కూడా వరుసగా హిట్ అవ్వుతుండడంతో రెమ్యునరేషన్ ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మహేష్ బాబు నిర్మాత. కాగా ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం నమ్రత పూజ హెగ్డేని సంప్రదించగా ఆమె ఏకంగా రెండు కోట్ల పారితోషకం అడిగిందట. దాంతో పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచిందట ఈ చిత్ర బృందం.
Latest News