సినిమాలో కీలక పాత్రకి 2 కోట్లు అడిగిన 'పూజా'

by సూర్య | Thu, Jan 16, 2020, 06:39 PM

పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా వుంది. సినిమాలు కూడా వరుసగా హిట్ అవ్వుతుండడంతో రెమ్యునరేషన్ ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా 'మేజర్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మహేష్ బాబు నిర్మాత. కాగా ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం నమ్రత పూజ హెగ్డేని సంప్రదించగా ఆమె ఏకంగా రెండు కోట్ల పారితోషకం అడిగిందట. దాంతో పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతకడం ప్రారంచిందట ఈ చిత్ర బృందం.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM